టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రమే `వరుడు కావలెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మనసులోని ప్రేమని బయటకి చెప్పకుండా నలిగిపోయే ప్రేమికుల కథే వరుడు కావలెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. […]