పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో భారత్కు మద్దతు ఉంటామంటూ వెల్లడించాయి. మరోవైపు ప్రతీకారంతో భారత్ రగిలిపోతున్న క్రమంలో.. ఆపరేషన్ సింధుర్ను ప్రకటించి పాకిస్థాన్ మీద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ కూడా భారత్పై ఎదురుదాడికి దిగింది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ విఫలమైంది. ఈ క్రమంలోనే పరస్పరం పాక్, భారత్ […]