భారత రాష్ట్రసమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వచ్చే నెలలో ఏపీలో అడుగు పెట్టను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గడ్డపై అడుగు పెట్టిన కేసీఆర్.. అప్పటి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారో త్సవానికి హాజరయ్యారు. తర్వాత.. ఇప్పటి వరకు ఆయన ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్గా అవతరించిన నేపథ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు సైతం పెట్టనున్నారని.. ప్రగతి భవన్ వర్గాలు […]