ఇక ఇప్ప‌ట్లో అది జ‌ర‌గ‌న‌ట్టే.. తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లె `వ‌కీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలు ఉండ‌గా.. అందులో హరిహర వీరమల్లు, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ సెట్స్ మీద ఉన్నాయి. మిగతా ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఒప్పుకున్న అన్ని సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్ ఇటీవలె క‌రోనా బారిన ప‌డ్డారు. […]

`ఉప్పెన‌`కు బిగ్ షాక్‌..బుల్లితెర‌పై బోల్తా ప‌డిన వైష్ణ‌వ్‌?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల అయిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా న‌టించింది. 100 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా బ‌ద్ద‌లు కొట్టింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం […]

ర‌ష్మిక జోరు..ముచ్చటగా మూడో సినిమాకు గ్రీన్ సిగ్నెల్‌!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చాలా త‌క్కువ స‌మయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగు, క‌న్న‌డ, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అమ్మ‌డు జోరుకు బ్రేకు వేయ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి `మిషన్ మజ్ను` సినిమాలో న‌టిస్తోంది ర‌ష్మిక‌. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఇదే మొద‌టి సినిమా. ఈ చిత్రం సెట్స్ మీద ఉండ‌గానే.. బాలీవుడ్ మెగాస్టార్ […]

క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో అన‌సూయ `థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌`!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విజృంభిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఏ […]

చిరంజీవి బ‌ర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య‌`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా దెబ్బ‌కు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌డంతో.. విడుద‌ల‌ను వాయిదా వేశారు. […]

వార్న‌ర్ చేసిని ప‌నికి మండిప‌డ్డ టాలీవుడ్ హీరోయిన్‌!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంత‌రం సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూపర్‌ […]

థియేట‌ర్ల‌లో బోల్తా ప‌డినా అక్క‌డ దూసుకుపోతున్న `వైల్డ్ డాగ్‌`!

కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 2న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ..బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని వెంట‌నే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో విడుద‌ల చేశారు. […]

బరిలోకి దిగుతున్న `బంగార్రాజు`..టైమ్ ఫిక్స్ చేసిన నాగ్‌!

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున్‌కు సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో హిట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. దాంతో ఆ పాత్ర పేరుతో, అదే లుక్ తో గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయ‌బోతున్న‌ట్టు క‌ళ్యాణ్ కృష్ణ మ‌రియు నాగ్ ఎన్నో సంద‌ర్భాల్లో తెలిపారు. కానీ, ఈ చిత్రం సెట్స్ మీద‌కు మాత్రం వెళ్ల‌లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింద‌ని కూడా […]

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మ‌హేష్‌..ప్ర‌జ‌ల‌కు మ‌రో విజ్ఞ‌ప్తి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఊహించ‌ని రీతిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి కాటుకు ఇప్ప‌టికే ఎంద‌రో ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మ‌రోవైపు క‌రోనాను అంతం చేసేందుకు ప్ర‌పంచ‌దేశాల్లోనూ వ్యాక్సిన్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు కూడా క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపిన మ‌హేష్‌.. ప్ర‌జ‌ల‌కు ఓ విజ్ఞ‌ప్తి కూడా […]