రాప్తాడు రగడ..పరిటాల ఫ్యామిలీ తగ్గలేదు..!

గత కొన్ని రోజులుగా రాప్తాడు రాజకీయం బాగా హీటెక్కిన విషయం తెలిసిందే..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన జాకీ సంస్థ..వైసీపీ నేతల బెదిరింపులతో..ఇప్పుడు తెలంగాణకు తరలివెళ్లిపోయిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీని గురించి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసింది. అటు పత్రికల్లో కూడా వైసీపీ నేతల బెదిరింపుల వల్ల జాకీ సంస్థ తరలివెళ్లిపోయిందని కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి..చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. […]