క్రైమ్:15 ఏళ్లుగా ఆ ఇంద్ర భవనం మూసివేత.. కానీ ఇప్పుడు తెరిచి చూస్తే షాక్ అయినా యజమాని..?

త్రిశూర్ లోని థలికుల లో ఉన్న ఒక ఎన్ఆర్ఐ ఇటీవల ఒక ఇంటిని అమ్మకానికి పెట్టాడు. అది చూడడానికి ఇంద్రభవనంలా ఉంటుంది. ఆ ఇంటిలో హోటల్ పెట్టాలని ఆలోచనతో ఒక వ్యక్తి ఆ ఇంటిని చూడడానికి వెళ్లగా.. ఆ ఇంటి తలుపులు తీయగానే అతనికి ఒక దృశ్యం చూసి షాకయ్యారు. అక్కడ ఒక దిమ్మికి వేలాడుతున్న కుళ్లిపోయిన శవం కనిపించింది. ఇక ఆ వ్యక్తి ఎవరు?ఎందుకు చనిపోయాడు అనే విషయం ఇప్పుడు చూద్దాం. 6 నెలల క్రితం […]