తెలంగాణలో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా తాండూర్ జీవం పోసింది! కాంగ్రెస్ నేతల్లో వాడిపోయిన ఆశలను చిగురించేలా చేసింది. మునిసిపల్ ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగించింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్కి ఊపురులూదితే.. అధికార టీఆర్ ఎస్లో మాత్రం నైరాశ్యం నింపింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ నేతలు మాంచి జోష్ మీదున్నారు. 2014 ఎన్నికల్లో.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఘోరంగా సీట్లు కోల్పోయింది. చివరకి బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన కార్తీక్ […]