`వరుడు కావలెను` 3 డేస్ క‌లెక్ష‌న్‌..ఇంకా ఎంత రావాలంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్ర‌మే `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా..సూర్య దేవర నాగవంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌టకి చెప్పకుండా న‌లిగిపోయే ప్రేమికుల కథే వ‌రుడు కావ‌లెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. […]

మ‌ళ్లీ ఆ డైరెక్ట‌ర్‌కే ఫిక్సైన‌ బ‌న్నీ..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుద‌లైన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పుతూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీకి త‌మ‌న్ ఇచ్చిన మ్యూజిన్ మ‌రింత హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సూప‌ర్ హిట్ కాంబోలో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. […]