టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా మహేష్ కు ఈడి నోటీసులను జారీ చేసింది. ఈ నెల 28 ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడి పేర్కొంది. సురానా, సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఈయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు చక్ రూపంలో రూ.3.5 కోట్లు, లిక్విడ్ క్యాష్ గా రూ.2.5 […]