టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరియు ప్రముఖ నటుడు సునీల్ లు విలన్లగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫహద్ ఫస్ట్ లుక్ను విడుదల చేయగా.. తాజాగా సునీల్ను […]