సెకెండ్ వేవ్లో వేగంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది కరోనా వైరస్. ఈ మహమ్మారి ఇప్పటికే ఎన్నో లక్షల మందిని బలితీసుకోగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద అయిన సుధీర్ అమ్మమ్మ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె వయసు రీత్యా కోలుకోలేక.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు […]