రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో దాదాపు అందరూ సీనియర్లే. కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభా భారతి, గుండ అప్పల సూర్యనారాయణ, కోండ్రు మురళీమోహన్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, కూన రవికుమార్, కింజరాపు అచ్చెన్నాయుడులు రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారే. వీరిలో ప్రతిభా భారతి స్పీకర్, కూన రవి కుమార్ ప్రభుత్వ విప్గా కొనసాగారు. మిగిలిన వారంతా […]