దివంగత అతిలోక సుందరి శ్రీదేవికి తెలుగు ఆడియన్స్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న సంగతి తెలిసిందే. బాత్ టబ్లో మునిగి చనిపోయినట్లుగా దుబాయ్ పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన.. ఈమె మరణం పై ఎంతో మందికి ఇంకా సందేహాలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా బోనికపూర్.. శ్రీదేవి పేరుపై ఉన్న రూ.200 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆమెను చంపేసాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. […]