టీడీపీ 3 – వైసీపీ 0…. ఓట‌మి జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా పెద్ద దెబ్బే

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ త‌న దూకుడు చూపించింది. స్థానిక సంస్థ‌ల‌కు జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌, క‌ర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. శుక్ర‌వారం ప్రారంభ‌మైన కౌంటింగ్‌లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ అభ్య‌ర్థి ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి […]