షాకింగ్: మగబిడ్డ కోసం 8 సార్లు అబార్షన్లు, 1500 ఇంజక్షన్లు..!

ఒక కిరాతక భర్త మగబిడ్డ కోసం భార్యకు 8 సార్లు అబార్షన్ చేయించిన ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. 2007లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు 2009లో ఒక ఆడబిడ్డ జన్మించింది. దీంతో సదరు భర్త భార్యను వేధించడం ప్రారంభించాడు. తన ఆస్తిని కాపాడేందుకు వారసుడు కావాలి అంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. గర్భవతి ధరించిన ప్రతిసారి ఆమెకు బ్యాంకాక్ లో పరీక్షలు చేయించేవాడు. ఆడబిడ్డ అని నిర్ధారణ అయిన 8 సార్లు అబార్షన్ చేయించాడు. అలాగే 1500 […]

సచివాలయ ఉద్యోగులకు జగన్ షాకింగ్ న్యూస్..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యాక ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెట్టాడు. నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తూ పరిపాలన వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకువస్తున్నాడు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పని తీరుపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో ముందుకు వచ్చింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి సచివాలయ ఊద్యోగికి బయోమెట్రిక్ […]