వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్పై బుధవారం సీబీఐ కోర్టు విచారించింది. ఈ విషయమై ఏపీలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ శ్రేణులు తమ అధినేత భవితవ్యం ఎలా ఉండబోతుందని ఆందోలన చెందుతున్న క్రమంలో జగన్కు కోర్టు రిలీఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. సీబీఐ హైకోర్టు ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి అనేక వాదనలు విన్న తర్వాత ఎలాగైన తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ […]