సాయి ధరంతేజ్ గురించి బాలకృష్ణ మాటల్లో..!

ప్రముఖ సుప్రీం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాదంలో ఈ యువహీరో తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక అంతే కాకుండా ఈయనకు కాలర్ బోన్ అనే శస్త్రచికిత్స కూడా ఈ రోజు మధ్యాహ్నం అపోలో వైద్యులు సక్సెస్ఫుల్ గా చేశారు చికిత్స. ఇక ఈ ఆక్సిడెంట్ పై ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా స్పందించారు.సాయి ధరంతేజ్ నా బిడ్డ లాంటివాడు […]