ఆ రెండు అంశాలను నిరూపించగలిగితే.. సైదాబాద్ కేసు ముగిసినట్లే?

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసివేయాల్సి అవసరం ఏర్పడింది. కానీ సాంకేతికంగా అందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇందుకు రెండు అంశాలు కీలకం కానున్నాయి. ఇందులో మొదటిది మృతదేహం రాజుదే […]