మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్కు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా.. అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గయాలైయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్ను పోలీసులు మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే సాయి తేజ్ కు చికిత్స జరుగుతుండగా.. […]