కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్నా.. మనుషులో పైశాచికత్వం పెరుగుతుందే కాని, మానవత్తం పెరగడం లేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ ఓ అత్త.. కోడలిపై శాడిజం చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఈ […]