ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]