తన భర్తను వారే చంపేశారు అంటున్న ఆర్కే భార్య శిరీష..!!

మావోయిస్టు లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇటీవల మరణం చెందిన విషయం తెలిసిందే..అయితే తన భర్తను కావాలనే ప్రభుత్వమే చంపేసింది అంటూ ఆయన భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.అనారోగ్యం పాలైన తన భర్తకు వైద్యం అందించకుండా పోలీస్ శాఖ ప్రయత్నించిందని ఆమె ధ్వజమెత్తారు. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని శిరీష ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులకు సహకరించకుండా గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం […]