మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్ట కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతుండగా.. నిన్న మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన పవన్ కళ్యాణ్.. తన అగ్రెసివ్ స్పీచ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ తన సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కాస్త పొలిటికల్ ఈవెంట్గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ […]