రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై..! ఆ పోస్టు ద‌క్కేనా..!

టీడీపీ ఎంపీ రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్నారు. త‌న చిర‌కాల కోరిక అయిన ఒక‌ ప‌ద‌వి కోసం ఇక ప్ర‌జా జీవితం నుంచి శాశ్వతంగా దూరం కాబోతున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా పేరు సంపాదించిన ఆయ‌న‌.. ఇక 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కావాలు దాదాపు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు న‌రస‌న్న పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు!! పార్టీలు మారినా.. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఆయ‌న‌కు అంద‌ని ద్రాక్ష గానే మిగిలిపోతోంది. కానీ […]