ఆపరేషన్స్ సింధూర్ అప్పుడే అయిపోలేదు.. తేల్చేసిన రాజ్ నాథ్ సింగ్..!

తాజాగా కేంద్రం ఆపరేషన్ సింధూర్‌పై క్లారిటీ ఇచ్చింది. సింధూర్‌ ఇంకా ముగ్గియ‌లేదని తెల్చి చెప్పిన కేంద్రం.. ఆపరేషన్ సింధూర్‌ గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూర్‌ విషయంలో.. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మద్దతు గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూరలో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పేర్కొంది. సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోతున్నాయని.. పాకిస్తాన్ స్పందనకు అనుగుణంగా కఠినంగా పూర్తిస్థాయిలో స్పందించేందుకు సర్వం సిద్ధంగా ఉందని.. కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సింధుర్‌ గురించి […]