ఇక ప్రస్తుతం 2024 చివరి దశకు వచ్చేసింది .. ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు .. 2024 సంవత్సరం టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు అడుగుపెట్టారు.. అలా వచ్చిన హీరోయిన్లు తమ నటన అభినయంతో తమ అందంతో తమదైన ముద్ర వేసుకున్నారు .. టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వారిలో భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ మరియు ప్రీతి ముకుందన్ వంటి వారు […]