వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ షాడో టీం భయం పట్టుకుంది. నుంచున్నా.. కూర్చున్నా.. పార్టీ సమావేశాలకు వెళ్లినా.. ప్రజల్లోకి వెళ్లినా.. షాడో టీం సభ్యులు వెనకే వస్తుండటంతో వీరిలో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతోంది. మాట్లాడినా.. మాట్లాడక పోయినా వీరు ప్రతి విషయం నోట్ చేస్తుండటంతో.. ఆందోళన అధికమవుతోందట. వీళ్లు ఇప్పుడు ఏం రిపోర్టు ఇస్తారోనని, ఇది ఎన్నికల్లో తమకు టికెట్ రాకుండా ఎక్కడ అడ్డుపడుతుందోనని కంగారుపడుతున్నారట. పార్టీ కార్యక్రమాలన్నీ తమ కనుసన్నల్లోనే జరిగేలా చూస్తుండటంతో నేతల గుండెల్లో […]