మన్‌కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన సూచనలు ఇస్తున్నారు. అయితే కొన్ని అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తప్పుడు ప్రచారాలును నమ్మవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్ […]

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లీకై 22 మంది రోగులు మృతి..!

ఒక‌వైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యంలోనూ ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టిక ఆక్సిజ‌న్‌ను పొదుపుగా వాడాల‌ని ప్ర‌భుత్వం, అధికారులు వైద్య‌శాల‌లు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా వైద్య‌సిబ్బంది దృష్టి సారించిన‌ట్లు క‌న‌బ‌డ‌డం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్య‌శాల‌లో ఆక్సిజ‌న్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత ప‌డ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది. చ‌ర్చ‌నీయాంశంగా […]

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు ఈసీ షాక్‌..!

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. 8 విడ‌త‌లుగా సాగ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే మూడు విడ‌త‌లు పోలింగ్ పూర్త‌యింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని రాజ‌కీయ పార్టీలు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా ప‌శ్చిమ‌బెంగాల్ లో నైతే బీజేపీ శ్రేణుల‌కు, తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ల‌కు మ‌ద్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. పీఎం మోడీపై ఆ రాష్ట్ర సీఎం మమ‌త తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ అగ్ర నేత‌లు […]