హోటల్కు వెళ్లడం. డబ్బులు కాదంటే ఉచితంగా వస్తువులను డిమాండ్ చేయడం. కాదంటే ఘర్షణకు దిగడం, లేదంటే హోటల్ను ధ్వంసం చేయడం. ఇదీ మన తెలుగు సినిమాల్లోని సన్నివేశం ఏమాత్రం కాదు. నిజంగానే జరిగింది. తమకు ఉచితంగా బిర్యాని ఇవ్వలేదని ఓ రౌడీ గ్యాంగ్ ఏకంగా సదరు హోటల్కే నిప్పు పెట్టింది. ఈ సంఘటన తమిళనాడులో వెలుగుచూసింది. అధికారులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే ముగ్గురు […]