ప‌ట్టిసీమ‌లో ఫ్రాడ్ గుట్టు ర‌ట్టు చేసిన కాగ్‌

ప‌ట్టిసీమ ప్రాజెక్టుతో చంద్ర‌బాబు చెప్పిన గొప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క ప్రాజెక్టుతో దేశంలోనే న‌దుల అనుసంధాన్ని తొలిసారిగా పూర్తిచేసిన ఘ‌త‌న త‌న‌దే అని ఆయ‌న ఓ రేంజ్‌లో భ‌జ‌న చేసుకున్నాడు. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం త‌వ్విన కాల్వ‌ల‌ను వాడుకుని ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో గోదావ‌రి నీళ్ల‌ను ప్ర‌కాశం బ్యారేజ్‌కు త‌ర‌లించిన చంద్ర‌బాబు స‌ర్కార్ కృష్ణా – గోదావ‌రి న‌దుల అనుసంధానం అంటూ చేసుకున్న చెక్క‌భ‌జ‌న అంతా ఇంతా కాదు. అయితే ఈ ప్రాజెక్టులో చాలా […]