బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి, దిగ్గజ బచ్చన్ కుటుంబీకురాలు ఐశ్వర్యరాయ్ బచ్చన్కు కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. 2016లో దేశవ్యాప్తంగా సంచలనాలు రేపిన పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఐశ్వర్యరాయ్ అడ్డంగా ఇరుక్కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐశ్వర్యరాయ్ బచ్చన్పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయగా.. ఢిల్లీలోని లోక్నాయక్ భవన్లో నేడు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశిస్తూ తాజాగా నోటీసులను జారీ చేసింది. అయితే విచారణకు […]