ఆ కేసులో అడ్డంగా ఇరుక్కున్న ఐశ్వర్య‌రాయ్‌..ఈడీ నోటీసులు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, మాజీ ప్రపంచ సుందరి, దిగ్గజ బచ్చన్ కుటుంబీకురాలు ఐశ్వ‌ర్య‌రాయ్ బచ్చన్‌కు కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. 2016లో దేశవ్యాప్తంగా సంచ‌లనాలు రేపిన పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఐశ్వ‌ర్య‌రాయ్ అడ్డంగా ఇరుక్కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయ‌గా.. ఢిల్లీలోని లోక్‌నాయక్‌ భవన్‌లో నేడు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశిస్తూ తాజాగా నోటీసుల‌ను జారీ చేసింది. అయితే విచారణకు […]