పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలోని పది రోజులు సమయం తీసుకున్న మోదీ.. ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసాడు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ల వార్ జోరుగా సాగుతుంది. అనవసరంగా ఇండియాను గెలికి.. పాకిస్తాన్ తప్పు చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఆర్మి పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది. అయితే తాజాగా జమ్మూపై దాడి చేసే […]