బ్రేకింగ్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేస్తాం.. పాక్ బెదిరింపు మెయిల్..

ప‌హ‌ల్గామ్ సంఘ‌ట‌న‌.. అమాయకపు యువకులను హతమార్చిన ఉదాంతం పై ప్రపంచ దేశాలన్నీ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌పై ప్రతి కారంతో రగిలిపోయిన‌ భారత్.. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించింది. ప్రతీకారాన్ని తీర్చుకుంది. దాదాపు 9 వగ్రస్థావరాలను నేల‌మ‌ట్టం చేసి 100 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్, భారత్‌ల‌ మధ్య ప్రత్యక్ష దాడులు మొదలయ్యాయి. పరస్పరం భారత్, పాకిస్తాన్ వార్ నేప‌ద్యంలో భారత్.. పాకిస్తాన్ ప్ర‌తిదాడులు అన్నిటిని […]