తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా తనదైన స్టైల్లో చెరగని ముద్ర వేస్తూ వస్తోన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్ప్రదేశ్లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యి అక్కడ మృతి చెందిన సంగతి తెలిసిందే. పాల్వాయి మృతి తెలంగాణ రాజకీయాల్లో కొందరికి రిలీఫ్ అయితే మరికొందరికి మైనస్గా మారబోతోందన్న చర్చలు అప్పుడే స్టార్ట్ […]