తెలంగాణలో ఇప్పుడు కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ఈ సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసులు వచ్చే నెలలో స్టార్ట్ అవుతున్నాయి. జులై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్క్లాసులు ఆన్లైన్లో ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఇంటర్బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా జులై 5వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు నడుస్తాయి. ఆ తర్వాత దూరదర్శన్ తో […]