విజయ్ సాయి‌రెడ్డికి నోటీసులు…?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డికి షాక్ తగిలింది. ఎంపీ విజయ్ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీ విజయ్ సాయి కోర్టు షరతులను ఉల్లంఘించారంటూ రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీబీఐ కోర్టు విజయ్ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయమై ఎంపీ విజయ్ సాయి ఇంకా స్పందించలేదు. […]

ట్విట్టర్ పై కొత్త కేసు..?

భారతదేశంలో కొత్త ఐటీ చట్టాల ప్రకారం స్టాట్యుటరీ ఆఫీసర్లను నియమించడంలో విఫలమైన ట్విట్టర్‌కు పెద్ద షాక్ తగిలింది. దీంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది ట్విట్టర్. ఇకపై ట్విట్టర్‌లో ఏ యూజర్ అయినా చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే పోస్టింగ్‌లు ఐపీసీ ప్రకారం చేస్తే ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర్నుంచి టాప్ ఎగ్జిక్యూటీవ్స్ వరకు అందర్నీ పోలీసులు విచారించొచ్చు. వారిని బాధ్యులు చేయొచ్చు. ఈ దెబ్బతో ట్విట్టర్ కేవలం అమెరికన్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే ఉంటుంది. ట్విట్టర్‌కు ఎలాంటి రక్షణ కవచం […]

బ్రేకింగ్ : రెజ్లర్ సుశీల్​ కుమార్​ కు ​నోటీసులు.

ఇటీవల ఛత్రశాల్​ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్​ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్​ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్​ఔట్​ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్​ స్టేడియంలో సాగర్​ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్​కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో ​ సుశీల్​ కుమార్​కు లుక్​ ఔట్​ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కేసు లో […]

మరోసారి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు…!?

మాజీ మంత్రి అయిన దేవినేని ఉమకు మరోకసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. ఈ నెల 19న కర్నూల్ సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలంటూ దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. నిన్న విచారణకు హాజరైయ్యేందుకు 10 రోజులు వ్యవధి కావాలంటూ దేవినేని ఉమా వారిని కోరారు. అయితే, సీఐడీ మాత్రం రెండు రోజులు సమయం మాత్రమే ఇచ్చింది. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన క్రమంలో సీఐడీ […]

రాజ్యాంగానికి అవ‌మానం.. వరంగల్ ‘కుడా’కు న్యాయవాది తాఖీదులు

ఇటీవల నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ‘భారత రాజ్యాంగం’ నిర్మాణం పై చిత్రించిన ‘ప్రవేశిక’లో పలు కీలక పదాలను విస్మరించి రాజ్యాంగాన్ని అవమానించారంటూ ‘కుడా’ వైస్-చైర్మన్ కు న‌గ‌రానికి చెందిన న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ లీగల్ నోటీసు జారీ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రవేశిక లోని కీలకమైన ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, ‘మరియు ఇంటెగ్రిటీ’ పదాలు భారత రాజ్యాంగం యొక్క ‘ప్రాథమిక నిర్మాణం’లో భాగమని, వాటిని మార్చగలిగే అధికారం పార్లమెంటుకు కూడా లేదని […]