ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతోంది. ఈ మమహ్మారి దెబ్బకు ప్రతి రోజు దేశవ్యాప్తంగా లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వాడటం తప్పనిసరి. అయితే తాజాగా మాస్క్ లేదనే కారణంగా ఓ మహిళను పోలీసులు నడి రోడ్డుపై చితకబాదారు. మధ్యప్రదేశ్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ […]