యేడాదిన్నర కాలంగా ఊరించి ఊరించి వస్తోన్న ఏపీ కేబినెట్ ప్రక్షాళన కూర్పు ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ ప్రక్షాళనలో ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే ఐదుగురు మంత్రులకు చంద్రబాబు ఉద్వాసన పలికారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాతతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని, చిత్తూరు జిల్లా నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్బాబు, అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథ్రెడ్డిని తప్పించారు. ఇక కొత్తగా […]