అక్టోబర్ 22వ తేదీన ప్రముఖ దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిలిమ్స్ పతాకంపై..ప్రముఖ నృత్య కారిణి సంధ్య రాజు నటిస్తూ , స్వయంగా నిర్మిస్తున్న సినిమా నాట్యం.. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హీరోయిన్ సంధ్య రాజు నాట్యం సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం..సినిమా ద్వారా ప్రేక్షకులకు ఇంకా దగ్గరగా రావొచ్చు అనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును […]