జ‌గ‌న్‌ని ఏకేసిన ఆ మీడియా

నంద్యాల ఉప ఎన్నిక రిజ‌ల్ట్ అనంత‌రం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రువు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా బ‌జారున ప‌డింది. జాతీయ మీడియా జ‌గ‌న్‌ను ఏకిపారేసింది. ఎందుకింత అహంభావం! అంటూ నిప్పులు చెరిగింది. సీఎంనే కాల్చిపారేయాల‌న్న జ‌గ‌న్‌ని జ‌నం త‌మ ఓట్లతో కాల్చేశారంటూ ఎద్దేవా చేసింది. రాజ‌కీయాల్లో ప‌రిణితి సాధించ‌లేని నేత‌.. రేపు అధికారంలోకి వ‌స్తే.. పాల‌న‌లో ఏం ప‌రిణితి చూపిస్తాడంటూ.. నిప్పులు చెరిగింది. అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేసింది. రాజ‌కీయంగా ఎలా వ్య‌వ‌హ‌రించాలో? […]