ఎట్‌హోంలో చంద్రుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

గ‌వ‌ర్న‌ర్ స‌మ‌క్షంలో మ‌రోసారి ఇద్ద‌రు చంద్రులు క‌లుసుకున్నారు. చిరున‌వ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందామని సానుకూలంగా చ‌ర్చించుకున్నారు!! మ‌రోసారి వీరి క‌ల‌యిక‌కు వేదిక‌గా మారింది ఎట్ హోం కార్య‌క్ర‌మం! ఈ స‌మావేశంలో పాల్గొన్న ఇద్ద‌రు సీఎంలు.. ఎంతో కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న హైకోర్టు విభ‌జ‌న‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు సమాచారం! రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఎప్పుడు క‌లుసుకున్నా.. వారేం మాట్లాడుకున్నార‌నే అంశంపైనే తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం […]