డిపాజిట్ స్ట్రైక్స్‌తో మ‌రో షాక్ ఇచ్చిన మోడీ

బ్లాక్ మ‌నీకి బంప‌ర్ స్ట్రోక్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీ..కి ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు జై కొడుతుండ‌గా.. మ‌రో మేధావి వ‌ర్గం మాత్రం ఆ.. ఈ నిర్ణ‌యంతో బ్లాక్ మ‌నీ ఆగిపోతుందా.. నోట్ల రంగు మార్చుకుంటుంది అంతే! అని పెద‌వి విరిచారు. అయితే, ఇలాంటి వాళ్ల పెద‌వి విరుపుల‌కు కూడా షాకిచ్చే నిర్ణ‌యం తాజాగా వెలువ‌డింది. త‌మ వ‌ద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు ఉన్న నేప‌థ్యంలో న‌ల్ల కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న […]

మాన‌వ‌త్వం చాటిన కేంద్ర మంత్రి

చిన్న చిన్న త్యాగాలు ఒక్కోసారి పెద్ద పెద్ద స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంతోపాటు.. అంత‌క‌న్నా పెద్ద పేరును కూడా తెస్తాయి. ఇప్ప‌డు అలాంటి అతి చిన్న త్యాగంతో అతి పెద్ద పేరు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి జ‌యంత్ సిన్హా. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా మ‌నం చేయ‌గ‌లిగినంత సేవ చేయాల‌ని ప‌దేప‌దే చెబుతున్న ప్ర‌ధాని మోడీ మాట‌లు మంత్రి సిన్హా చెవికెక్కించుకున్నారో ఏమో.. ఓ ప్ర‌త్యేక సాయం చేసి.. స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు అందుకుంటున్నారు. మ‌రి అదేంటో చూద్దాం.. శ్రేయ అనే యువ‌తి […]

కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని […]

నేరగాళ్ల లిస్ట్:టాప్ టెన్ లో మోడీ

అభివృద్దిలోనో,విదేశీ పర్యటనల్లోనో అనుకునేరు..కాదు కాదు ప్రపంచం లోని టాప్ 10 నేరగాళ్లలో సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి మోడీ వున్నట్టుగా చూపుతోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.ఎవరైనా గూగుల్ లో టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేస్తే అందులో మోడీ ని చూపడం తో ‘గూగుల్‌’ సీఈఓ, సంస్థ భారత హెడ్‌కు అలహాబాద్‌ కోర్టు నోటీసు పంపింది. ప్రపంచం లోనే టాప్ 10 క్రిమినల్స్ లో మోడీని చూపుతున్నారంటూ ఓ అడ్వకేటు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన […]

మేడమ్‌కి మోడీ షాక్‌లే షాక్‌లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించిన మోడీ, ఆమెకు తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ స్మృతి ఇరానీకి చోటు కల్పించలేదు నరేంద్రమోడీ. ఒకానొక సమయంలో కేంద్ర క్యాబినెట్‌లో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్‌ […]

స్వామీ ఇక చాలు:మోడీ

ఎట్టకేలకు ప్రధాని మోడీ సుబ్రహ్మణ్య స్వామివ్యాఖ్యలపై స్పందించాడు.ఇప్పటికే స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం.మోడీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఝలక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థకశాఖ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న స్వామిపై ఇక చాలు ఇప్పటికి చేసిన నిర్వాకం చాలు అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. దేశంలో వ్యవస్థే గొప్పదని […]