టీడీపీలోకి మ‌రో వైసీపీ ఎంపీ..రంగం సిద్ధం !

ఏపీలో విప‌క్ష వైసీపీకి ప్లీన‌రి త‌ర్వాత ఎక్క‌డా లేని జోష్ వ‌చ్చేసింది. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఖాళీగా ఉంటోన్న వాళ్లు, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలో చేరితే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ బ‌లంగా ఉన్న క‌ర్నూలు జిల్లాలో ప‌ట్టున్న మాజీ సీఎం కోట్ల విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతానికి కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల త‌న […]