సాయి ధర్మ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి.. ఎవరంటే?

హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా అల్లుడు సాయిధర్మతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం అందరికి తెలిసిందే. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్యులు ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం సాయి […]