టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “మనమే”. ఈ సినిమాలో ఆయనకు జోడిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటించింది. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తనదైన స్టైల్ లో దర్శకత్వం వహించారు . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. మొదటిసారి కృతి-శర్వా కపుల్ గా ఈ సినిమాలో కనిపిస్తూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు. అంతేకాదు ఇప్పటికే […]