ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో సెలవులుగా ప్రకటించింది జగన్ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు […]
Tag: Latest news
మెగా హీరోను లైన్లో పెట్టిన శేఖర్ కమ్ముల..హీరోయిన్ కూడా ఫిక్స్?
శేఖర్ కమ్ముల.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `డాలర్ డ్రీమ్స్` సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత `ఆనంద్` చిత్రాన్ని తెరకెక్కించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బాపు, విశ్వనాథ్ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇండస్ట్రీలో సెన్సిబుల్ డైరెక్టర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక `ఫిదా` వంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల.. నాగ చైతన్య, సాయి పల్లవిలతో `లవ్ స్టోరీ` చిత్రాన్ని […]
పెళ్లికి ముందే గర్భవతిని..`వైల్డ్ డాగ్` హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె దియా సోషల్ మీడియా వేదికగా.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ క్రమంలోనే సినీ తారలు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే దియా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. అంటే దియా వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. […]
ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికిపైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
రష్మిక బర్త్డే..అదిరే ట్రీట్ ఇచ్చిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` టీమ్!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. వరుస హిట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. రష్మిక బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా యూనిట్ మంచి ట్రీట్ ఇచ్చింది. శర్వానంద్ హీరోగా కిషోర్ […]
`వైల్డ్ డాగ్`పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు..వైరల్గా ట్వీట్లు!
కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి […]
ఆకట్టుకుంటున్న సాయి తేజ్ `రిపబ్లిక్` టీజర్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా […]
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం..ప్రముఖ నటుడు కన్నుమూత!
కరోనా వచ్చింది మొదలు.. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ కన్నుమూశారు. ఈయన వయసులో 62 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మలయాళంలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్గా పనిచేసారు. ఈయన చివరగా మమ్ముట్టి హీరోగా […]
ఆల్ టైమ్ రికార్డ్..దేశంలో నిన్నొక్కరోజే లక్ష దాటిన కరోనా కేసులు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు ఆల్ టైమ్ రికార్డ్ను నమోదు చేస్తున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 1,03,558 మందికి […]









