తన ఖాతాదారులకు ఎస్బీఐ తీపికబురును అందించింది. కేవైసీ, ఇతర పనుల కోసం ఎవరూ కూడా బ్యాంకుకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన గడువును పొడగించింది. ఇదిలా ఉండగా.. ఎస్బీఐలో పలు బ్యాంకుల విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులందరూ తమ కేవైసీని సమర్పించాలని సూచించింది. అందుకు మే 31వ తేదీ చివరి గడువుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ఆ తేదీలోగా కేవైసీ సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే […]