ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ తీపిక‌బురు..!

త‌న ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ తీపిక‌బురును అందించింది. కేవైసీ, ఇతర పనుల కోసం ఎవ‌రూ కూడా బ్యాంకుకు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అందుకు సంబంధించిన గ‌డువును పొడ‌గించింది. ఇదిలా ఉండ‌గా.. ఎస్‌బీఐలో ప‌లు బ్యాంకుల విలీనమైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఖాతాదారులంద‌రూ త‌మ కేవైసీని స‌మ‌ర్పించాల‌ని సూచించింది. అందుకు మే 31వ తేదీ చివ‌రి గ‌డువుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. అక్క‌డితో ఆగ‌కుండా ఆ తేదీలోగా కేవైసీ సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే […]