ప‌వ‌న్ దెబ్బ‌కు కేంద్రం కూడా దిగివ‌చ్చింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఏంటో రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడిప్పుడే తెలిసి వ‌స్తోంది. వెండితెర మీద ప‌వ‌న్ తిరుగులేని రారాజు అయినా పాలిటిక్స్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ప్ర‌త్యేక హోదా కోసం స‌మావేశాలు పెట్టి జ‌నాల్లోకి చొచ్చుకుపోతోన్న ప‌వ‌న్ తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆ జిల్లాలో ప‌ర్య‌టించి వారితో స‌మావేశ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ బాధితుల‌కు ఏం చేస్తుందో చెప్పాలంటూ 48 గంట‌ల పాటు అల్టిమేటం జారీ చేశారు. వెంట‌నే […]