టీడీపీలో బ్ర‌ద‌ర్స్ బ‌ల ప్ర‌దర్శ‌న వెన‌క మ‌ర్మ‌మేంటో..?

క‌ర్నూలులో త‌మ హ‌వా మ‌ళ్లీ కొన‌సాగించేందుకు కేఈ సోద‌రులు త‌హ‌త‌హలాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాల‌ని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దప‌డం ప్రారంభించారు. త‌మ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని అధినేత చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ల‌డానికి స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని వేదిక‌గా మ‌లుచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ కుటుంబం ఎప్పుడూ టీడీపీకి విధేయ‌త‌ను ప్ర‌క‌టించింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించి చంద్ర‌బాబుకు కానుక‌గా ఇస్తామ‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు దీని వెను […]