జగ్గయ్యపేటలో టీడీపీని కమ్మ తమ్ముళ్లే ఓడిస్తారా?

తెలుగుదేశం పార్టీకి ఉండే కంచుకోటల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి.  ఇక్కడ మెజారిటీ సార్లు టీడీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా సరే తక్కువ మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి సామినేని ఉదయభాను గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసి శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే తాతయ్య ఎక్కడా తగ్గకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. సౌమ్యుడుగా, వివాదరహితుడుగా ఉండటం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తాతయ్యపై అన్నీ […]